వైసీపీ ప్రభుత్వంపై మండిపడిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

వైసీపీ ప్రభుత్వంపై మండిపడిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

జగన్ సర్కారు సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసిందంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. నవరత్నాల్లో ఏ ఒక్క రత్నాన్నైనా వందశాతం అమలు చేశారా అంటూ ప్రశ్నించారు. వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను జగన్ వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 40 రోజుల్లో మహాశక్తి ప్రచార యాత్ర కొనసాగుతుందన్నారు.

Next Story