By - Bhoopathi |11 July 2023 7:00 AM GMT
తిరుమల శ్రీవారికి కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమాన్ని టీటీడీ శాస్రోత్తకంగా నిర్వహించింది.ఇక 17న ఆణివార ఆస్థానం కార్యక్రమం నేపథ్యంలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు అర్చకులు. సుప్రభాత సేవ అనంతరం దర్శనాలు నిలిపివేసి ఆలయ శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక మధ్యాహ్నం 12గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com