By - Chitralekha |20 July 2023 9:37 AM GMT
వినుగొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. బ్రాహ్మణపల్లిలో ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణం తీసుకున్నారంటూ ఆయనపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై సమాధానం చెప్పాలంటూ బొల్లాకు హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ వార్తల్ని ప్రసారం చేసిన మీడియాపై మండిపడ్డారు బొల్లా బ్రహ్మానాయుడు. ఇలాంటి ఆరోపణలుతో తన కుటుంబం బాధపడిందన్నారు. తనాఖా పెట్టిన బ్యాంకులో తనకు కనీసం అకౌంట్ కూడా లేదన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com