AP: మహిళలకు చీరలు పంచిన వైసీపీ నేతలు

AP: మహిళలకు చీరలు పంచిన వైసీపీ నేతలు

పల్నాడు జిల్లా వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ.. వాలంటీర్ల ద్వారా ఓటర్లకు తాయిలాల పంపిణీకి తెరలేపారు. మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెడ్డిగూడెంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చీరలు పంచుతున్నారనే సమాచారం అందుకుని గ్రామానికి చేరుకున్న వీఆర్వోను చూసి..వాలంటీర్లు చీరల మూటలు ఎక్కడివక్కడ వదిలి పరారయ్యారు.

Next Story