బండి అరెస్ట్పై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్
By - Subba Reddy |5 April 2023 10:45 AM GMT
ప్రధాని టూర్కు ముందు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు విషయాన్ని కేంద్రం, బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్గా తీసుకుంది.. రెండ్రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనుండగా.. ప్రధాని టూర్కు ముందు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలు్స్తోంది.. బండి సంజయ్ అరెస్టు తదనంతర పరిణామాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ అగ్ర నాయకత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.. ఉదయం నుంచి రాష్ట్ర ముఖ్యులు, కీలక నేతలతో జేపీ నడ్డా, అమిత్షా చర్చిస్తున్నారు.. అటు ప్రధాని మోదీ కూడా బండి సంజయ్ అరెస్టుపై నేతలతో చర్చించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com