sonusood : విజయవాడ దుర్గమ్మని దర్శించుకున్న సోనూసూద్..!
By - /TV5 Digital Team |9 Sep 2021 10:00 AM GMT
సినీ నటుడు సోనూసూద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఓ ప్రవేటు కార్యక్రమం కోసం విజయవాడకి వచ్చిన సోనూసూద్ ఇంద్రకిలాద్రికి అమ్మవారిని దర్శించుకున్నారు.
సినీ నటుడు సోనూసూద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఓ ప్రవేటు కార్యక్రమం కోసం విజయవాడకి వచ్చిన సోనూసూద్ ఇంద్రకిలాద్రికి అమ్మవారిని దర్శించుకున్నారు. సోనూసూద్కు అలయ అర్చకులు, అధికారులు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక కరోనా వలన చాలా మంది ఇబ్బందులు పడ్డారని.. ప్రతి ఒక్కరిని దుర్గమ్మ చల్లగా కాపాడాలని కోరుకున్నట్టుగా సోనూసూద్ వెల్లడించాడు. ఈ రియల్ హీరోని నేరుగా చూసేందుకు విజయవాడకు ప్రజలు గుంపులుగా తరలివచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com